వనజ గ్రామంలో ముమ్మరంగా దోమల నివారణ చర్యలు
జియ్యమ్మవలస. ఫిబ్రవరి 23:- పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అలాగే జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు సోమవారం జియ్యమ్మవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వనజ గ్రామంలో దోమల నివారణ చర్యలు ముమ్మరంగా చేపట్టారు.…
మై టిడిపి యాప్ గురించి అవగాహన కార్యక్రమం .
మండల టిడిపి అధ్యక్షుడు ఎన్. పి.ధరణి నాయుడు ఆధ్వర్యం జరిగిన కార్యక్రమం. బంగారు పాల్యం, మన జైత్రయాత్ర, ఫిబ్రవరి 23 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం బంగారుపాలెం మండల టిడిపి కార్యాలయంలో సోమవారం మై టిడిపి గురించి అవగాహన కార్యక్రమం మండల…







